Home ఆంధ్రప్రదేశ్ SSC Students: APలో స్క్రైబ్ లేకుండానే పది పరీక్షలు రాసిన దివ్యాంగులు… కంప్యూటర్‌ సాయంతో డిజిటల్...

SSC Students: APలో స్క్రైబ్ లేకుండానే పది పరీక్షలు రాసిన దివ్యాంగులు… కంప్యూటర్‌ సాయంతో డిజిటల్ పరీక్షలు

0

SSC Students: ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులైన  పదో తరగతి విద్యార్ధులు వ్యక్తిగత సహాయకుడు లేకుండా పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. డిజిటల్ పద్ధతిలో తొలిసారి అంధులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

Exit mobile version