AP TS SSC Exams 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం ఇప్పటికే ఎస్సెస్సీ బోర్డులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. విమర్శల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో నిమిషం నిబంధన రద్ద చేశారు.
AP TS SSC Exams 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం ఇప్పటికే ఎస్సెస్సీ బోర్డులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. విమర్శల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో నిమిషం నిబంధన రద్ద చేశారు.