Tuesday, October 22, 2024

నిజాంపేట్ కార్పొరేషన్ లో ఎసిబి దాడులు

  • నిజాంపేట్ కార్పొరేషన్ లో ఎసిబి దాడులు
  • ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కిన ఏసీపీ శ్రీనివాస్ రావ్
  • గంటకు పైగా విచారిస్తున్న ఏసిబి అధికారులు
  • అక్రమ నిర్మాణాలపై లోతైన విచారణ

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల :- నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ లో ఏసిబి దాడులు కొనసాగుతున్నాయి. ఎసిబి దాడుల్లో కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్ రావ్, సిబ్బంది తో పాటు మధ్యవర్తి ఏసీబీ అది కారులకు చిక్కినట్లు పక్కా సమాచారం. ఓ అక్రమ నిర్మాణ విషయంలో ఏసీపీ శ్రీనివాస్ రావుకు మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తి నుండి 1,50,000 లంచం తీసుకుంటుడగా ఏసీపీ శ్రీనివాస్ రావు చిక్కారని తెలుస్తుంది. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana