Friday, October 25, 2024

ఎల్బీనగర్ లో పేకటరాయుళ్ల అరెస్ట్.

హైదరాబాద్:- గుట్టుచప్పుడు కాకుండా జూదం ఆడుతున్న నలుగురిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు.పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్ పరిధి భరత్ నగర్ లోని ఓ ఇంట్లో జూదం ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి, నిర్వాహకుడు చవ్వా శ్రీనివాస్ తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు.వారి వద్ద నుంచి రూ.18 వేలు నగదు, ఓ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana