Friday, October 25, 2024

Vijayawada | జగన్ వల్లే బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

ఏపీలోని వైసీపీ ప్రభుత్వం వల్ల ప్రజలకు రక్షణ లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏపీపీఎస్సీలో జరిగిన అవకతవకలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన చంద్రబాబు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తనకే ఈ రాష్ట్రంలో దిక్కులేదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 20 సీట్లు కాదు.. డిపాజిట్లు కూడా రాకూడదన్నారు. పొత్తు పెట్టుకోవటానికి ప్రధాన కారణంగా

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana