Friday, October 25, 2024

Kadapa | జగనన్న ఇది న్యాయమేనా?.. ఆవేదనతో వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు

మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి ఐదవ వర్ధంతి కార్యక్రమంలో సునీత కుటుంబతోపాటు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్, భారతి రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎప్పుడూ ఎవరికీ హాని చేయని వ్యక్తి వైఎస్ వివేకా అని షర్మిల అన్నారు. సాక్షి పత్రిలో పైన తండ్రి వైఎస్ఆర్ ఫోటో ఉంటుందని, ఆ కిందనే పత్రికలో వివేకాపై తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ వైఎస్ సునీత కుటుంబమే తన తండ్రిని హత్య చేసి ఉంటే, అధికారంలో ఉన్న మీరు ఏమి చేస్తున్నారని షర్మిల ప్రశ్నించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana