Friday, October 25, 2024

ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ, ఐటీ అధికారుల సోదాలు..!-it searches at brs mlc kavitha house in hyderabad ,తెలంగాణ న్యూస్

ఈ కేసులో తీర్పును బట్టి ఢిల్లీ లిక్కర్ కేసులో(Delhi excise policy irregularities) కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్న మాగుంట రాఘవ, ఆరుణ్ పిళ్లైతో పాటు కవిత పీఏ అశోక్  అఫ్రూవర్లుగా మారటంతో దర్యాప్తు సంస్థలు కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. వారు ఇచ్చిన సమాచారంతోనే ఈ కేసులో దూకుడు పెంచినట్లు సమాచారం.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana