Home అంతర్జాతీయం Crime news : రైళ్లల్లో వాటర్​ బాటిల్​ అమ్మేందుకు గొడవ.. ఇద్దరు దారుణ హత్య!

Crime news : రైళ్లల్లో వాటర్​ బాటిల్​ అమ్మేందుకు గొడవ.. ఇద్దరు దారుణ హత్య!

0

Maharashtra crime news : రైళ్లల్లో వాటర్​ బాటిల్స్​ అమ్మే విషయంపై గొడవ జరగడంతో ఇద్దరు ప్రాణాలు పోయాయి! ముగ్గురు కలిసి.. ఇద్దరిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

Exit mobile version