Home ఆంధ్రప్రదేశ్ నేటి నుంచి విశాఖలో “మిలాన్‌ 2024”.. దేశ విదేశాల నౌకదళాల రాకతో కోలాహలం..-indian navys milan...

నేటి నుంచి విశాఖలో “మిలాన్‌ 2024”.. దేశ విదేశాల నౌకదళాల రాకతో కోలాహలం..-indian navys milan 2024 will be held in visakhapatnam from today ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

0

వివిధ దేశాల నౌకాదళాల సందడి

భారత్‌తోపాటు యూఎస్‌ఏ, రష్యా, జపాన్, యూకే, ఆ్రస్టేలియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, ఇండొనేషియా, ఫ్రాన్స్, ఈజిప్‌్ట, శ్రీలంక, వియత్నాం, మొజాంబిక్, సూడాన్, ఇజ్రాయిల్, ఖతర్, థాయ్‌లాండ్, మలేషియా, సోమాలియా, కెన్యా, మయన్మార్, న్యూజిలాండ్, టాంజానియా, కొమరోస్, మాల్దీవులు, బ్రూనే, ఫిలిప్పీన్స్, సౌదీ అరేబియా, ఒమన్, కాంబోడియా, దక్షిణ కొరియా, కువైట్, ఇరాన్, మడగాస్కర్, బంగ్లాదేశ్, బహ్రెయిన్, యూఏఈ, జిబౌటీ, ఎరిత్రియా, మారిషస్, సీషెల్స్, ఫిజీ, టోంగా, టోగో, పెరూ తదితర 50దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్‌లు, హెలికాఫ్టర్లు, యుద్ధ విమానాలు విశాఖ చేరుకుంటున్నాయి..

Exit mobile version