Home అంతర్జాతీయం Tamil Nadu news: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 10 మంది దుర్మరణం

Tamil Nadu news: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 10 మంది దుర్మరణం

0

Tamil Nadu blast: తమిళనాడులోని విరుధ్ నగర్ జిల్లాలో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా అక్రమంగా నిర్వహిస్తున్న బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి, అందులో పని చేస్తున్న 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

Exit mobile version