Saturday, October 26, 2024

Crime news: స్కూలు పిల్లలు.. యూట్యూబ్ వీడియోలు చూసి.. థ్రిల్ కోసం హత్య చేశారు..

Bihar Crime news: బిహార్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. యూట్యూబ్ సహా సోషల్ మీడియా ప్రభావం పిల్లలపై ఎలా పడుతుందో కళ్లకు కట్టే క్రైమ్ స్టోరీ ఇది. కేవలం 8, 9, 11 తరగతులు చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఒక యూట్యూబ్ వీడియో చూసి, తాము కూడా అలాగే చేయాలని నిర్ణయించుకుని, ఒక క్యాబ్ డ్రైవర్ ను హత్య చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana