Friday, October 18, 2024

TDP : టీడీపీ పొత్తులపై మంత్రి బుగ్గన విమర్శలు..

ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఢిల్లీ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత లేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్( Minister Buggana Rajendranath ) అన్నారు.విభజన హామీలు, రాష్ట్ర అవసరాల కోసమే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారని తెలిపారు.

 Minister Buggana Criticism Of Tdp Alliances-TeluguStop.com

ఈ క్రమంలోనే టీడీపీపై మండిపడిన మంత్రి బుగ్గన వైసీపీ మినహా అన్ని పార్టీలతోనూ టీడీపీ పొత్తు పెట్టుకుందని విమర్శించారు.మరోవైపు జనసేన సిద్ధాంతం ఏంటో అర్థం కాలేదని ఎద్దేవా చేశారు.

అయితే దివంగత నేత వైఎస్ఆర్ ఆశయాలు, పేదల సంక్షేమమే తమ విధానమని స్పష్టం చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana