మూడు రాజ్యసభ స్థానాలకు పోటీ చేయనున్న వైసీపీ.. అసంతృప్తులతోనే అసలు భయం-ycp to contest for three rajya sabha seats fears with rebel mlas ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులుగా గొల్ల బాబూరావు, మేడా రఘునాధరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఎంపిక చేశారు.