Sunday, October 27, 2024

Mathura Krishna Janmabhoomi temple: మథుర శ్రీ కృష్ణ జన్మభూమి ఆలయాన్ని ఔరంగజేబు కూల్చేశాడు: ఏఎస్ఐ-aurangzeb demolished keshavdev temple in mathura says asi ,జాతీయ

మసీదు నిర్మించారు

మథురలోని కత్రా గుట్టపై గతంలో కేశవదేవ్ ఆలయం ఉండేదని, దానిని ఔరంగజేబు హయాంలో కూల్చివేశారని, ఆ ప్రదేశంలో మసీదును నిర్మించారని ఆర్టీఐ ప్రశ్నకు ఏఎస్ఐ సమాధానమిచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురి జిల్లాకు చెందిన అజయ్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం (RTI) కింద సమాచారం కోరగా ఆగ్రా సర్కిల్ ఆఫ్ ఏఎస్ ఐ సూపరింటెండెంట్ ఆయనకు పై వివరాలు అందించారు. ప్రస్తుతం కొనసాగుతున్న కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంలో ఏఎస్ఐ ఇచ్చిన ఈ వివరణ కీలకం కాగలదని, హైకోర్టు, సుప్రీంకోర్టులో ఈ కేసును వాదిస్తున్నప్పుడు ఏఎన్ఐ ఇచ్చిన సమాధానాన్ని ఉపయోగిస్తామని శ్రీ కృష్ణ జన్మభూమి ముక్తి న్యాస్ అధ్యక్షుడు మహేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana