Monday, October 21, 2024

AP Budget Session 2024 | త్రికరణ శుద్ధితో ప్రభుత్వం పని చేస్తోంది.. విద్యా సంస్కరణల్లో టాప్

ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తమ సర్కారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని తెలిపారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. విజయవాడలో 206 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు అభినందనీయమన్న గవర్నర్ పాఠశాలల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యలో సంస్కరణలు తెచ్చామన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana