తెలంగాణ Rangareddy Crime : మొయినాబాద్ యువతి మృతి కేసులో వీడిన మిస్టరీ- ఎస్సై సస్పెండ్ By JANAVAHINI TV - January 13, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Rangareddy Crime : రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ లో ఈ నెల 8న యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనను పోలీసులు ఛేదించారు. స్నేహితురాలితో ఏర్పడిన ప్రేమబంధం కారణంగా యువతి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్థారించారు.