Home అంతర్జాతీయం INDIA bloc chief: విపక్ష కూటమి ‘ఇండియా’ చీఫ్ గా మల్లిఖార్జున్ ఖర్గే; కన్వీనర్ పదవి...

INDIA bloc chief: విపక్ష కూటమి ‘ఇండియా’ చీఫ్ గా మల్లిఖార్జున్ ఖర్గే; కన్వీనర్ పదవి వద్దన్న నితీశ్ కుమార్-kharge named india bloc chairperson nitish kumar turns down convener post ,జాతీయ

0

నితీశ్ వద్దన్నారు..

కాగా, ఇండియా కూటమి (INDIA bloc)లో కీలకమైన మరో పదవి కన్వీనర్. ఈ పదవికి బిహర్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ (Nitish Kumar) పేరును కూటమి నేతలు ప్రతిపాదించి, ఆమోదం తెలిపారు. కానీ, కన్వీనర్ పదవిని స్వీకరించడానికి నితీశ్ కుమార్ అంగీకరించలేదని సమాచారం. అయితే, కన్వీనర్ పదవికి నితీశ్ కుమార్ ను ఎంపిక చేయడాన్ని టీఎంసీ వ్యతిరేకించిందని, అందువల్లనే ఆయన ఆ పదవిని తిరస్కరించారని తెలుస్తోంది. కాగా, వర్చువల్ గా జరిగిన ఈ భేటీకి సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ హాజరు కాలేదు. వారికి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి తెలియజేస్తామని కూటమి నేతలు తెలిపారు.

Exit mobile version