ముద్రగడను కలిసిన జనసేన నేతలు బొలిశెట్టి, తాతాజీ, కాపు జేఏసీ నేతలు తాము మర్యాద పూర్వకంగా ముద్రగడను కలిసామని చెబుతున్నారు. రెండు రోజుల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ముద్రగడను కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. జనసేన నేతల భేటీపై ముద్రగడ పద్మనాభం ఎలాంటి ప్రకటన చేయలేదు.