Sunday, October 27, 2024

Charminar Express Accident : నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్

Charminar Express: నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. స్టేషన్ లో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 50 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. ఫ్లాట్ ఫారం సైడ్ వాల్ కు ఢీకొట్డడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana