గత వారం ఎవరు అడగకుండానే మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. చంద్రబాబుతో ముందస్తు అపాయింట్మెంట్ లేకపోయినా నేరుగా వెళ్లి బాబును కలవడానికి వచ్చినట్టు చెప్పారు. సి.రామచంద్రయ్య గతంలో చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు.