Friday, October 25, 2024

అమలాపురం అల్లర్ల కేసులు ఎత్తేసిన ఏపీ ప్రభుత్వం.. జిల్లా పేరు మార్పుపై రగడ-the ap government has dropped the cases of riots over the konaseema district name change issue ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఆందోళన కారులు జరిపిన రాళ్ల దాడిలో అప్పటి కోనసీమ జిల్లా ఎస్పీ సహా వంద మందికి గాయాలయ్యాయి. ఆర్టీసి బస్సులు ధ్వంసమయ్యాయి. ఈ పరిణామాలపై అమలాపురం పట్టణం, తాలూకా పోలీసుస్టేషన్‌ల పరిధిలో వందల మందిపై అప్పట్లో కేసులు నమోదయ్యాయి. అమలాపురం పట్టణ పోలీసుస్టేషన్‌లోని క్రైమ్‌ నంబర్‌ 138/2022, 139/2022, 140/2022, 141/2022, తాలూకా పట్టణ పోలీసుస్టేషన్‌లోని క్రైమ్‌ నంబర్‌ 126/2022, 127/2022 కేసులను ఎత్తేస్తూ డిసెంబరు 20న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana