Home ఆంధ్రప్రదేశ్ EC Team AP Visit : రేపటి నుంచి మూడ్రోజుల పాటు ఈసీ బృందం పర్యటన,...

EC Team AP Visit : రేపటి నుంచి మూడ్రోజుల పాటు ఈసీ బృందం పర్యటన, 9న రాజకీయ పార్టీలతో భేటీ!

0

EC Team AP Visit : అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై పరిశీలించేదుకు కేంద్ర ఎన్నికల సంఘం రేపటి నుంచి మూడ్రోజుల పాటు ఏపీలో పర్యటించనుంది. ఈ నెల 9న రాజకీయ పార్టీలతో ఈసీ బృందం భేటీ కానుంది.

Exit mobile version