ఆంధ్రప్రదేశ్ Andhrapradesh : 5 నదులు ఒకే చోట కలిసే క్షేత్రం ఎక్కడ ఉందో తెలుసా.? By JANAVAHINI TV - January 7, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Five Rivers Meet in AP : ఐదు నదులు ఒకే చోట కలిసే క్షేత్రం కడప జిల్లా కేంద్రానికి అతిసమీపంలో ఉంది. శైవులు, వైష్ణవులకూ ఇక్కడ ఉండే పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రంగా ఉంది. ఈ పురాతన ఆలయ విశేషాలెంటో ఇక్కడ చూడండి….