Wednesday, February 12, 2025

K C Venugopal: జనవరి 14 నుండి మార్చి 20 వరకు కాంగ్రెస్ పార్టీ యాత్ర

భారత్ జోడో యాత్ర తరహాలోనే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరో యాత్ర చేపట్టబోతున్నారు. ఈ సారి పాదయాత్రలా కాకుండా బస్సు యాత్ర చేయాలని నిర్ణయించారు. మణిపూర్ నుంచి మహారాష్ట్రలోని ముంబై వరకు బస్సు యాత్ర చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు వివరాలను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ వెల్లడించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana