Lucky zodiac signs: మూడు గ్రహాల కలయిక.. ఈ 6 రాశుల వారికి మూడింతల లాభాలు, ధన కొరత ఉండదు

Lucky zodiac signs: వైదిక జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, నక్షత్రాల మార్పు చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇది ప్రజలపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను చూపిస్తుందని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో అత్యంత విలాసవంతమైన గ్రహంగా పరిగణించే శుక్రుడు ఏప్రిల్…

Sankata hara chaturthi: నేడే సంకట హర చతుర్థి.. వినాయకుడిని ఇలా పూజించారంటే మీ పనులు నిర్విఘ్నంగా సాగుతాయి

Sankata hara chaturthi: నేడు సంకట హర చతుర్ధిని జరుపుకుంటున్నారు. సంతానం కోసం, బిడ్డ దీర్ఘాయువు కోసం తల్లులు ఈ ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఈ రోజున వినాయకుడిని, చంద్రుడిని పూజిస్తారు. వినాయకుడిని పూజించడం వల్ల సకల బాధలు తొలగిపోయి జీవితంలో సుఖసంతోషాలు,…

ఏప్రిల్ 27, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి జాతకులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడతారు

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 27.04.2024 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Kubera yogam: దేవ గురువు ఆశీస్సులతో కుబేర యోగం.. వీరికి సంపద, ఐశ్వర్యం, ఆనందం

Kubera yogam: నవగ్రహాలలో అత్యంత శుభకరమైన గ్రహంగా దేవ గురువు బృహస్పతిని భావిస్తారు. పన్నెండు నెలలకు ఒకసారి తన రాశి చక్రాన్ని మార్చుకుంటాడు. మే నెలలో కీలకమైన బృహస్పతి సంచారం జరగనుంది.  మే 1న బృహస్పతి మేష రాశి నుంచి వృషభ…

Vaishakha masam 2024: వైశాఖ మాసం ప్రాముఖ్యత ఏంటి? ఈ మాసంలో చేసే దానాల వల్ల వచ్చే పుణ్య ఫలాలు ఏంటి?

Vaishakha masam 2024: హిందూ నూతన సంవత్సరంలో వచ్చే రెండవ మాసం వైశాఖం. చైత్ర మాసం తర్వాత వస్తుంది. ఈ మాసంలో మహావిష్ణువు, సంపదల దేవత అయిన లక్ష్మీదేవిని పూజిస్తారు. సనాతన ధర్మంలో వైశాఖ మాసానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది. గంగానది…

Akshaya tritiya 2024: అక్షయ తృతీయ అంటే ఏంటి? ఆరోజు నిజంగానే బంగారం కొంటె మంచిదా? దీని వెనుక కారణం ఏంటి?

Akshaya tritiya 2024: అక్షయ తృతీయ నుంచే కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు మహావిష్ణువు పరశురామ అవతారాన్ని ధరించాడని భావిస్తారు. శుభకరమైన అక్షయ తృతీయ రోజు రాహుకాలం , వర్జ్యం, దుర్ముహూర్తం వంటి వాటితో సంబంధం లేకుండా ఏ సమయంలోనైనా…

Jupiter transit: మే 1 నుంచి ఈ రాశుల తలరాత మారబోతుంది.. పట్టిందల్లా బంగారమే

Jupiter transit: దేవ గురువు బృహస్పతి మే 1వ తేదీ మేష రాశి వీడి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు ఈ రాశికి అధిపతి. 2025 మే 14 వరకు బృహస్పతి వృషభ రాశిలోనే సంచరిస్తాడు. వృషభ రాశిలో బృహస్పతిని శత్రువైన…

Wake up: ఉదయం నిద్రలేవగానే వీటిని చూశారా ఇక మీకు రోజంతా బ్యాడ్ డే అవుతుంది

Wake up: ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఇంతకుముందు అయితే దేవుడికి దండం పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటూనే కళ్ళు తెరుస్తున్నారు. నిద్ర లేవగానే ఫోన్ తీసుకుని ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ అంటూ వీడియోలు చూస్తూ ఉంటారు.…

ఏప్రిల్ 26, నేటి రాశి ఫలాలు.. వీరు పంచదార, వెన్న కలిపి బాలకృష్ణుడికి నివేదించాలి

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 26.04. 2024 వారం: శుక్రవారం, తిథి : విదియ, నక్షత్రం : అనూరాధ, మాసం : చైత్రం సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం మేష రాశి మేష రాశి వారికి ఈ…

Ganga pushkaralu 2024: గంగా నది పుష్కరాలు ఎప్పుడు? ఈ పుష్కర స్నాన ఫలితం పొందటం ఎలా?

Ganga pushkaralu: పుష్కరాలు చాలా విశేషమైనటువంటివి. మనకు పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. పుష్కరం అంటే పుష పుష్టో అనేటువంటి ధాతువు నుంచి ఏర్పడినది పుష్కరం. పుష్కరం…

Other Story

*కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం* ▪️రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు..! కేంద్రంలో కాంగ్రెస్ ని గెలిపించండి ▪️బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగల పార్టీలు ▪️ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం!! *➖ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, డిసిసి అధికారప్రతినిధి: దాసరి ప్రవీణ్ కుమార్ నేత* కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారికి ఓటు వేసి గెలిపించాలనీ కోరుతూ, గురువారం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి తో కలిసి డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పాల్గొన్నారు. గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కలిసిన అనంతరం వారసంతలో గ్రామస్థులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు 10 ఏళ్ల నియంత పాలనకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమికి జరుగుతున్న అతి ముఖ్యమైన ఎన్నికలని, పది సంవత్సరాలనుండి కేంద్రంలో అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చనీ బీజేపీ పార్టీని బొందపెట్టాలని కంది తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజల వద్దకు ఏనాడూ కూడా రాకుండా మన సమస్యలు పట్టించుకోకుండా మళ్ళీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు అని బీజేపీ నాయకులనీ అడగండని ఆయన అన్నారు.‌ మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికి ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు,500లకే సిలిండర్ అందజేస్తున్నామని, ఆగష్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా చేస్తాం అని కంది తిరుపతి రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ హామీలు అమలు చేస్తామని కంది తెలిపారు. డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత మాట్లాడుతూ బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, వంట నూనె, కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ధరలు పెంచారని ఆరోపించారు. చేనేత పరిశ్రమల నుండి కుటీర పరిశ్రమల వరకు అన్నింటి పై జీఎస్టీని విధించారని దాసరి ప్రవీణ్ నేత వివరించారు. చివరకు దేవుడిని పూజించడానికి ఉపయోగించే అగరబత్తీల పై కూడా జీఎస్టీని వదల్లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బోయిని నరేష్, గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్, మాజీ ఉపసర్పంచ్ చాడ మహిపాల్ రెడ్డి, రొంటాల లావణ్య, పరుపాటి జయపాల్ రెడ్డి, పిట్టల వెంకటరాజయ్య, దుడ్డెల వెంకన్న, దొడ్ల రమణా రెడ్డి, వర్ణ కొండాల్ రెడ్డి, మున్న రాజు, చందవేని మల్లయ్య, సిద్ది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు