Pbks Playoff Scenario: కోల్‌క‌తాపై రికార్ట్ విక్ట‌రీతో పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశ‌లు స‌జీవం – కానీ కండీష‌న్స్ అప్లై!

Pbks Playoff Scenario: శుక్ర‌వారం కోల్‌క‌తాతో జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ రికార్డ్ విజ‌యాన్ని అందుకున్న‌ది. కోల్‌క‌తా విధించిన 261 ప‌రుగుల టార్గెట్‌ను మ‌రో ఎనిమిది బాల్స్ మిగిలుండ‌గానే పంజాబ్ ఛేదించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ప్లేయ‌ర్లు సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించారు.…

Worst IPL 2024 : ట్రెండింగ్​లోకి ‘వరస్ట్​ ఐపీఎల్​’.. బౌలర్స్​ని కాపాడండి అంటున్న అశ్విన్​

KKR vs PBKS IPL 2024 :  ఐపీఎల్​ 2024లో నెక్ట్స్​ ఏంటి? 300 కొట్టేస్తారా? 350 కూడా వెళుతుందా? బ్యాటర్లు 200 కొట్టడం ఖాయమేనా? 25 బాల్స్​లో సెంచరీలను చూస్తామా? ఒకప్పుడు.. ఊహకు అందని ఈ స్కోర్లు.. ఈ ఐపీఎల్​…

Pbks Records: టీ20 చ‌రిత్ర‌లోనే ఇదే హ‌య్యెస్ట్ ఛేజింగ్ – కోల్‌క‌తా వ‌ర్సెస్ పంజాబ్ మ్యాచ్‌లో బ‌ద్ద‌లైన రికార్డులు ఇవే!

Pbks Records: ఐపీఎల్‌లోనే కాదు టీ20 క్రికెట్‌లో పంజాబ్ కింగ్స్ టీమ్‌ సంచ‌ల‌నం సృష్టించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. కోల్‌క‌త్ విధించిన 261 ప‌రుగుల భారీ స్కోరును మ‌రో ఎనిమిది బాల్స్ మిగిలుండ‌గానే ఛేదించి రికార్డులు సృష్టించింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో బెయిర్…

KKR vs PBKS: టీ20 క్రికెట్లో పంజాబ్ కింగ్స్ సరికొత్త చరిత్ర.. బెయిర్‌స్టో, శశాంక్ విధ్వంసం.. 262 పరుగుల టార్గెట్ చేజింగ్

KKR vs PBKS: పంజాబ్ కింగ్స్ ఊచకోత కోసింది. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన చేసి చరిత్ర సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 262 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్ మని ఊదేసింది. 18.4 ఓవర్లలోనే…

KKR vs PBKS: పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఉతికారేసిన కోల్‌కతా నైట్ రైడర్స్.. రికార్డు స్కోరు

KKR vs PBKS: ఐపీఎల్ 2024లో మరోసారి స్కోరు 250 దాటింది. పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 261 రన్స్ చేసింది. పంజాబ్ బౌలర్లను ఉతికారేసిన ఫిల్ సాల్ట్,…

Babar Azam: బాబర్ ఆజం మళ్లీ వచ్చినా మారని పాకిస్థాన్ తీరు.. న్యూజిలాండ్ బి టీమ్ చేతుల్లో..

Babar Azam: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ దారుణమైన ఫామ్ కొనసాగుతోంది. స్వదేశంలో అసలు స్టార్లే లేని న్యూజిలాండ్ బి టీమ్ చేతుల్లో వరుసగా రెండు టీ20ల్లో పాకిస్థాన్ ఓడింది. దీంతో ఐదు టీ20ల సిరీస్ లో పాక్ టీమ్ 1-2తో వెనుకబడింది.…

Yuvraj Singh: ఐసీసీ కీలక నిర్ణయం.. టీ20 వరల్డ్ కప్ 2024 అంబాసిడర్‌గా యువరాజ్ సింగ్

Yuvraj Singh: తొలి టీ20 వరల్డ్ కప్ లోనే ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టి సంచలనం సృష్టించిన టీమిండియా లెజెండరీ ప్లేయర్ యువరాజ్ సింగ్ ను ఈ ఏడాది వరల్డ్ కప్ కు అంబాసిడర్ గా ఐసీసీ నియమించింది. ఈ…

Sunrisers Hyderabad: 8 మ్యాచ్‌లలోనే 100 సిక్స్‌లు.. సన్ రైజర్స్ హైదరాబాద్ సరికొత్త రికార్డు

Sunrisers Hyderabad: ఐపీఎల్ 2024లో తమ వీర బాదుడుతో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్.. ఆర్సీబీతో మ్యాచ్ లో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఒక సీజన్లో అత్యధిక సిక్స్ లు బాదిన…

Orange Cap IPL 2024: కోహ్లి ఫ‌స్ట్‌ ప్లేస్ ప‌దిలం – టాప్ ఫైవ్‌లోకి దూసుకొచ్చిన యంగ్ క్రికెట‌ర్స్ వీళ్లే!

Orange Cap IPL 2024: ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లి మ‌రోసారి టాప్ ప్లేస్‌లోకి వ‌చ్చాడు. ఇటీవ‌లే ల‌క్నోపై సెంచ‌రీతో రుతురాజ్ గైక్వాడ్… కోహ్లికి చేరువ‌గా వ‌చ్చాడు. దాంతో విరాట్ నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌కు ముప్పు త‌ప్ప‌ద‌ని అభిమానులు భావించారు. కానీ…

Virat Kohli: సింగిల్సే తీస్తావా? – ఫోర్లు, సిక్స‌ర్లు కొట్ట‌వా? కోహ్లిపై లెజెండ‌రీ క్రికెట‌ర్ ఫైర్‌

Virat Kohli: ఐపీఎల్ 2024లో కోహ్లి ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. తొమ్మిది మ్యాచుల్లో 430 ర‌న్స్ చేసిన కోహ్లి ఈ సీజ‌న్‌లో ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ ప్లేస్‌లో కొన‌సాగుతోన్నాడు. గురువారం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌పై కోహ్లి హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. 43…

Other Story

*కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం* ▪️రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు..! కేంద్రంలో కాంగ్రెస్ ని గెలిపించండి ▪️బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగల పార్టీలు ▪️ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం!! *➖ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, డిసిసి అధికారప్రతినిధి: దాసరి ప్రవీణ్ కుమార్ నేత* కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారికి ఓటు వేసి గెలిపించాలనీ కోరుతూ, గురువారం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి తో కలిసి డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పాల్గొన్నారు. గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కలిసిన అనంతరం వారసంతలో గ్రామస్థులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు 10 ఏళ్ల నియంత పాలనకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమికి జరుగుతున్న అతి ముఖ్యమైన ఎన్నికలని, పది సంవత్సరాలనుండి కేంద్రంలో అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చనీ బీజేపీ పార్టీని బొందపెట్టాలని కంది తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజల వద్దకు ఏనాడూ కూడా రాకుండా మన సమస్యలు పట్టించుకోకుండా మళ్ళీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు అని బీజేపీ నాయకులనీ అడగండని ఆయన అన్నారు.‌ మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికి ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు,500లకే సిలిండర్ అందజేస్తున్నామని, ఆగష్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా చేస్తాం అని కంది తిరుపతి రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ హామీలు అమలు చేస్తామని కంది తెలిపారు. డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత మాట్లాడుతూ బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, వంట నూనె, కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ధరలు పెంచారని ఆరోపించారు. చేనేత పరిశ్రమల నుండి కుటీర పరిశ్రమల వరకు అన్నింటి పై జీఎస్టీని విధించారని దాసరి ప్రవీణ్ నేత వివరించారు. చివరకు దేవుడిని పూజించడానికి ఉపయోగించే అగరబత్తీల పై కూడా జీఎస్టీని వదల్లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బోయిని నరేష్, గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్, మాజీ ఉపసర్పంచ్ చాడ మహిపాల్ రెడ్డి, రొంటాల లావణ్య, పరుపాటి జయపాల్ రెడ్డి, పిట్టల వెంకటరాజయ్య, దుడ్డెల వెంకన్న, దొడ్ల రమణా రెడ్డి, వర్ణ కొండాల్ రెడ్డి, మున్న రాజు, చందవేని మల్లయ్య, సిద్ది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు