18.1 C
New York
Sunday, May 19, 2024

Buy now

Two CBSE board exams: 2025 నుంచి రెండు సార్లు సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు!; విధివిధానాలపై కసరత్తు

విద్యార్థుల ఇష్టం..

కాగా, సీబీఎస్ఈ 10, 12వ తరగతి విద్యార్థులు సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలకు హాజరు కావడం తప్పనిసరి కాదని గత ఏడాది అక్టోబర్ లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ‘‘ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మాదిరిగానే విద్యార్థులు ఏడాదికి రెండుసార్లు 10, 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఆ రెండు పరీక్షలలో వారు ఉత్తమ స్కోరును ఎంచుకోవచ్చు. కానీ అది పూర్తిగా ఐచ్ఛికం, బలవంతం కాదు’’ అని వివరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles