“ఆట కోసం, ఐపీఎల్ కోసం, అభిమానుల కోసం, ప్లేయర్స్ కోసమైనా సరే ఆర్సీబీని కొత్త యజమానికి అమ్మే ప్రయత్నం బీసీసీఐ చేయాలి. ఇతర టీమ్స్ లాగే ఓ స్పోర్ట్స్ ఫ్రాంఛైజీని నిర్మించగలిగే వారికి జట్టును అప్పగించాలి” అని మహేష్ భూపతి ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. జట్టుపై ఎన్ని విమర్శలు వస్తున్నా.. ఇలా ఏకంగా ఇప్పుడున్న యజమాని నుంచి మరో యజమానికి జట్టును అప్పగించేలా చూడాలని కోరడం మాత్రం ఇదే తొలిసారి.
Sell RCB: ఆర్సీబీని అమ్మేయండి.. మొత్తం 11 మంది బ్యాటర్లనే ఆడించండి: బెంగళూరు టీమ్తో ఆడేసుకుంటున్నారు
Related Posts
Pbks Playoff Scenario: కోల్కతాపై రికార్ట్ విక్టరీతో పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం – కానీ కండీషన్స్ అప్లై!
Pbks Playoff Scenario: శుక్రవారం కోల్కతాతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ రికార్డ్ విజయాన్ని అందుకున్నది. కోల్కతా విధించిన 261 పరుగుల టార్గెట్ను మరో ఎనిమిది బాల్స్ మిగిలుండగానే పంజాబ్ ఛేదించింది. ఈ మ్యాచ్లో పంజాబ్ ప్లేయర్లు సిక్సర్ల వర్షం కురిపించారు.…
Worst IPL 2024 : ట్రెండింగ్లోకి ‘వరస్ట్ ఐపీఎల్’.. బౌలర్స్ని కాపాడండి అంటున్న అశ్విన్
KKR vs PBKS IPL 2024 : ఐపీఎల్ 2024లో నెక్ట్స్ ఏంటి? 300 కొట్టేస్తారా? 350 కూడా వెళుతుందా? బ్యాటర్లు 200 కొట్టడం ఖాయమేనా? 25 బాల్స్లో సెంచరీలను చూస్తామా? ఒకప్పుడు.. ఊహకు అందని ఈ స్కోర్లు.. ఈ ఐపీఎల్…