పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా అక్రమ బంగారం పట్టుబడింది. రాబడిన సమాచారం మేరకు రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఈ ఉదయం పోలీసులు అనుమానితులను తనిఖీ చేశారు. వారి నుంచి ఏకంగా 6 కేజీల 92 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను పశ్చిమ గోదావరి ఎస్పీ రవి ప్రకాశ్ వెల్లడించారు. అక్రమంగా బంగారాన్ని రవాణ చేస్తున్న వారిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ బంగారాన్ని సంబంధిత శాఖకు పంపిస్తామని పేర్కొన్నారు.
West Godavari | ఎన్నికల వేళ 7 కేజీల గోల్డ్ సీజ్.. పది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Related Posts
YS Jagan on Viveka Case | దస్తగిరిపై మెుదటి సారి జగన్ సంచలన వ్యాఖ్యలు
వివేకా హత్యపై సీఎం జగన్ మెుదటిసారి స్పందించారు.
CM YS Jagan Nomination | పులివెందులలో నామినేషన్ సందర్భంగా జగన్ ప్రార్ధనలు
పులివెందులలో సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు..#YSJagan #Nomination #Pulivendula #APElections2024 #MlaYSJagan