ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ ను కిడ్నాప్ చేశారు. రెండు రోజుల క్రితం అమెరికాకు చెందిన ఓ ఫోన్ నంబరు నుంచి అబ్దుల్ తండ్రి సలీంకు ఫోన్ చేసి కిడ్నాపర్లు డబ్బులు డిమాండ్ చేశారు. మీ కుమారుడ్ని కిడ్నాప్ చేశామని.. వెంటనే 1200 డాలర్లు పంపకపోతే అతన్ని కిడ్నీలు తీసుకునే మాఫియాకు అప్పగిస్తామని బెదిరించారని సలీమ్ ని బెదిరించారు. అయితే తమ కుమారిడిని ఎలాగైనా కాపాడాలని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనతో వేడుకుంటున్నారు.
Telangana | చదువుకునేందుకు వెళ్తే.. అమెరికాలో హైదరాబాద్ స్టూడెంట్ కిడ్నాప్
Related Posts
Minister Roja filed the nomination | నగిరిలో భారీగా ర్యాలీగా వెళ్లి రోజా నామినేషన్
వైసీపీ నగరి ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి రోజా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా నగిరి కొత్తపేట వినాయక ఆలయంలో పూజలు నిర్వహించి, అనంతరం ఉదయం 9: 30 గంటలకు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద…
Lok Sabha Polling LIVE: లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. ఓటు వేసిన ప్రముఖులు
లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఉదయాన్నే ప్రారంభమైంది. సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతుంది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 102 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ఉంది. దీంతోపాటు అరుణాచల్ ప్రదేశ్ తో…