సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ శివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఆయిల్ బాయిలర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పరిశ్రమ డైరెక్టర్ రవితోపాటు కార్మికులు ఆరుగురు దుర్మరణం చెందారు. ఇవాళ బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు, దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Sangareddy Blast | ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో పేలుడు.. ఆరుకి చేరిన మృతుల సంఖ్య
Related Posts
YS Jagan on Viveka Case | దస్తగిరిపై మెుదటి సారి జగన్ సంచలన వ్యాఖ్యలు
వివేకా హత్యపై సీఎం జగన్ మెుదటిసారి స్పందించారు.
CM YS Jagan Nomination | పులివెందులలో నామినేషన్ సందర్భంగా జగన్ ప్రార్ధనలు
పులివెందులలో సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు..#YSJagan #Nomination #Pulivendula #APElections2024 #MlaYSJagan