Nandyal Crime : నంద్యాల జిల్లాలో ఓ మహిళ విషం తాగి ఆత్మహత్యకు చేసుకుంది. అయితే విషం తాగిన మహిళ తన బిడ్డకు పాలు ఇచ్చింది. దీంతో ఆ చిన్నారి సైతం మరణించింది.