Nalgonda Latest News: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాద ఘటన చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి యువకుడు, యువతి ఆత్మహత్య చేసుకున్నారు. వీరిని ప్రేమ జంటగా భావిస్తున్నారు పోలీసులు. మృతులు ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Nalgonda : మిర్యాలగూడలో విషాదం – రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్య-a young woman and a young man committed suicide after being hit by a train in miryalaguda ,తెలంగాణ న్యూస్
Related Posts
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే!-hyderabad ts inter results 2024 released ts supplementary exam schedule recounting revaluation details ,తెలంగాణ న్యూస్
TS Inter Supplementary Exam 2024 : తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలను(TS Inter Results 2024) విద్యాశాఖ అధికారులు ఇవాళ విడుదల చేశారు. ఈ ఏడాది 9.80 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఫస్టియర్ లో 60.01…
గురువింద గింజ సామెతలా వైసీపీ తీరు! | ycp dual standards| bjp| anti| muslim| jagan| suppourt| caa| triple
posted on Apr 24, 2024 9:47AM సుద్దులు చెప్పడంలో వైసీపీ ఎప్పుడూ ముందుంటుంది. గురివింద గింజ సామెత ఆ పార్టీ చెప్పే నీతి వాక్యాలు చూస్తే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎన్నికల ముంగిట అన్ని దారులూ మూసుకుపోయిన…