Nalgonda Latest News: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాద ఘటన చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి యువకుడు, యువతి ఆత్మహత్య చేసుకున్నారు. వీరిని ప్రేమ జంటగా భావిస్తున్నారు పోలీసులు. మృతులు ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.