Mulugu Accident : ములుగు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మేడారం వద్ద పెయింటింగ్ పనికి వెళ్తున్న ఇద్దరు కూలీలు రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. దీంతో పనికి తీసుకెళ్లిన వ్యక్తి ఇంటి ముందు బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
Mulugu Accident : ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు కూలీలు మృతి
Related Posts
TS SSC Results 2024 : ఈసారి మెమోలపై ‘పెన్’ నెంబర్
ఈ ఏడాది జరిగిన తెలంగాణ పదో తరగతి పరీక్ష(TS SSC Exams) కోసం 5.08 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజులను చెల్లించారు. ఇందులో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. ఈ ఎగ్జామ్స్ కోసం మొత్తం 2,676…
అభ్యర్థులకు అలర్ట్… ఇవాళ్టితో ముగియనున్న ‘తెలంగాణ టెట్’ దరఖాస్తులు-telangana tet application 2024 deadline will end today application can be processed this way ,తెలంగాణ న్యూస్
ఇక ఇప్పటికే దరఖాస్తు(Telangana TET 2024) చేసుకున్న అభ్యర్థులకు కూడా అప్డేట్ ఇచ్చింది విద్యాశాఖ. దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు చేస్తే వెంటనే సరి చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇందుకోసం వెబ్ సైట్ లో ఎడిట్ ఆప్షన్ ను తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ…