Thursday, April 18, 2024
HomeతెలంగాణKarimnagar : కరీంనగర్ లోని హోటల్ లో పోలీసుల తనిఖీలు

Karimnagar : కరీంనగర్ లోని హోటల్ లో పోలీసుల తనిఖీలు

శుక్రవారం అర్ధరాత్రి తర్వాత 1.30 గంటల సమయంలో ఈ సోదాలు జరిగాయి. ఈ హోటల్ బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎంపీ బంధువుదిగా గుర్తించారు. మొత్తం 6,67,32,050 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంంబంధించిన సరైన పత్రాలు లేవని పోలీసులు వెల్లడించారు. పూర్తి విచారణ తర్వాత వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments