Sanathnagar SBI Fraud Case : సనత్‌ నగర్‌ ఎస్బీఐ బ్యాంకులో నిధుల గోల్‌మాల్‌ వ్యవహారం బయటికి వచ్చింది. రూ. 4.75 కోట్ల నిధులు స్వాహా అయినట్లు తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.