Thursday, March 28, 2024
HomeతెలంగాణHyderabad : ఎస్బీఐ బ్యాంకులో నిధుల గోల్ మాల్ - రూ.4.75 కోట్లు స్వాహా, చక్రం...

Hyderabad : ఎస్బీఐ బ్యాంకులో నిధుల గోల్ మాల్ – రూ.4.75 కోట్లు స్వాహా, చక్రం తిప్పిన మేనేజర్

Sanathnagar SBI Fraud Case : సనత్‌ నగర్‌ ఎస్బీఐ బ్యాంకులో నిధుల గోల్‌మాల్‌ వ్యవహారం బయటికి వచ్చింది. రూ. 4.75 కోట్ల నిధులు స్వాహా అయినట్లు తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments