జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్న కేసీఆర్ అభినందనలు
హైదరాబాదు అక్టోబర్ 4 జనవాహిని ప్రతినిధి :- రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 2001 సంవత్సరములో టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీని స్థాపించి 14 ఏళ్ళ పాటు తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కోసం కేంద్రంతో పోరాడి ఆకరుకు తన ప్రాణాలను సైతం ఫణంగా...
మెల్బోర్న్ తెలంగాణ ఫోరమ్(ఎంటిఎఫ్) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు – జగన్మోహన్ శర్మకు బతుకమ్మ పురస్కారం
హైదరాబాదు సెప్టెంబర్ 27 జనవాహిని డెస్క్ ప్రతినిధి :- ప్రతి ఏటా దసరా పండుగ సందర్భంగా నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బతుకమ్మ సంబరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలంగాణ రాష్ట్ర టిబిఎస్ఎస్ఎస్ అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ గుర్తు...
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కంపెనీ ఆస్తులను జప్తు చేసిన ఈడీ
రాంచీలో ఎక్స్ప్రెస్ హైవేను నిర్మించిన మధుకాన్ గ్రూపు
బ్యాంకులను మోసం చేసిందని 2002లో ఈడీ కేసు నమోదు
ఈ కేసులోనే రూ.96.21 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ
జప్తు జాబితాలో కంపెనీ, డైరెక్టర్లు, ప్రమోటర్ల ఆస్తులుజనవహిణి డెస్క్ :- ఓ...
అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఆగని ఆందోళనలు.. పలు రాష్ట్రాల్లో రైళ్లకు నిప్పు
బీహార్ లో పలు చోట్ల రైళ్లకు నిప్పు
యూపీలోనూ పలు ప్రాంతాల్లో హింసాత్మక చర్యలు
సికింద్రాబాద్ స్టేషన్ కు రైళ్లు నిలిపివేతజనవాహిని ప్రతినిధి :- సాయుధ దళాల్లో నాలుగేళ్ల స్వల్పకాల ఉపాధి కార్యక్రమం ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు, హింసాత్మక ఘటనలు...
‘అగ్నిపథ్’ నిరసనలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలుకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు..
'అగ్నిపథ్' పథకంపై దేశంలో పలుచోట్ల నిరసనలు
సికింద్రాబాద్ స్టేషన్ లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు పెట్టిన ఆందోళనకారులు
ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులుత్రివిధ దళాల్లో సైనిక నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'అగ్నిపథ్' పథకంపై...