Site icon janavahinitv

YS Sharmila in Peeleru | కాంగ్రెస్ పార్టీలో చేరిక రహస్యాన్ని మెుదటిసారి చెప్పిన YS షర్మిల

రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీకి వైసీపీ, టీడీపీ మద్దతు తెలుపుతున్నాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. పీలేరులో నిర్వహించిన ఎన్నికల సభలో మాట్లాడిన షర్మిల.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నందుకే కాంగ్రెస్ లో చేరానని ఆమె తెలిపారు.

Exit mobile version