Site icon janavahinitv

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డితో కేశవరావు, మేయర్‌ విజయలక్ష్మీ భేటీ… బిఆర్‌ఎస్‌ను వీడుతున్న నేతలు-brs mp kesava rao meets cm revanth reddy and joins in congress soon ,తెలంగాణ న్యూస్

బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలక నేతగా, కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కే కేశవరావు(BRS MP K Keshava Rao)…. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఏఐసీసీ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ… కేశవ రావుతో పాటు ఆయన కుమార్తె, మేయర్ గద్వాల విజయలక్ష్మిని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ మార్పుపై విజయలక్ష్మీతో పాటు కేకే అప్పట్లో ఎలాంటి ప్రకటన చేయలేదు.

Exit mobile version