Site icon janavahinitv

ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా సిరిసిల్ల రాజయ్య-ex mp siricilla rajaiah appointed as telangana state finance commission chairman ,తెలంగాణ న్యూస్

రాజయ్య ప్రస్థానం…

సిరిసిల్ల రాజయ్య వరంగల్లు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 15వ లోక్ సభకు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014 పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు రాజయ్య. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో కడియం… 3,92,574 ఓట్ల తేాడాతో భారీ విజయాన్ని సాధించారు.

Exit mobile version