Home క్రికెట్ India Playing XI vs Bangladesh: చెన్నై టెస్టుకి భారత్ తుది జట్టుపై గంభీర్ హింట్.....

India Playing XI vs Bangladesh: చెన్నై టెస్టుకి భారత్ తుది జట్టుపై గంభీర్ హింట్.. ఆ ఇద్దరికీ తప్పని నిరాశ!

0

IND vs BAN 1st Test: చెన్నైలోని చెపాక్ స్టేడియంలో గురువారం నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభంకానున్న తొలి టెస్టుకి భారత్ తుది జట్టుపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దాదాపు క్లారిటీ ఇచ్చేశాడు. దాంతో గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చకి తెరపడినట్లు అయ్యింది. 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version