Home క్రికెట్ Virat Kohli: లండన్ నుంచి నేరుగా చెన్నైకి విరాట్ కోహ్లీ, 18 నెలల తర్వాత భారత్...

Virat Kohli: లండన్ నుంచి నేరుగా చెన్నైకి విరాట్ కోహ్లీ, 18 నెలల తర్వాత భారత్ గడ్డపై మళ్లీ వైట్ జెర్సీలో దర్శనం

0

భారత టెస్టు జట్టులో ఆకాష్ దీప్, యశ్ దయాళ్ రూపంలో కొత్త ప్లేయర్లు కూడా ఉన్నారు. అలానే రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌తో స్పిన్ త్రయం బలంగా కనిపిస్తోంది. ఇక పేస్ బౌలింగ్ విభాగం బుమ్రా, మహ్మద్ సిరాజ్, యశ్ దయాళ్‌తో దుర్భేద్యంగా కనిపిస్తోంది.

Exit mobile version