Home ఆంధ్రప్రదేశ్ NO CBSE Exams: ఏపీ ప్రభుత్వ సీబీఎస్‌ఈ పాఠశాలల్లో ఈ ఏడాది బోర్డు పరీక్షలే.. మంత్రి...

NO CBSE Exams: ఏపీ ప్రభుత్వ సీబీఎస్‌ఈ పాఠశాలల్లో ఈ ఏడాది బోర్డు పరీక్షలే.. మంత్రి లోకేష్ కీలక నిర్ణయం

0

NO CBSE Exams: ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో వైసీపీ ప్రభుత్వం సీబీఎస్‌ఈ విద్యా విధానానికి  శ్రీకారం చుట్టినా విద్యార్థుల్ని అందుకు తగ్గట్టుగా సన్నద్ధం చేయకపోవడంతో వారు నష్టపోయే పరిస్థితులు ఉండటంతో ఈ ఏడాది ఎస్సెస్సీ బోర్డుతోనే పరీక్షలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 

Exit mobile version