NO CBSE Exams: ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో వైసీపీ ప్రభుత్వం సీబీఎస్ఈ విద్యా విధానానికి శ్రీకారం చుట్టినా విద్యార్థుల్ని అందుకు తగ్గట్టుగా సన్నద్ధం చేయకపోవడంతో వారు నష్టపోయే పరిస్థితులు ఉండటంతో ఈ ఏడాది ఎస్సెస్సీ బోర్డుతోనే పరీక్షలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.