బిజినెస్ Android Users : ఆండ్రాయిడ్ యూజర్లకు భారత ప్రభుత్వం వార్నింగ్.. ప్రమాదంలో మీ సమాచారం By JANAVAHINI TV - September 12, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Android Users In Risk : ఆండ్రాయిడ్ యూజర్లకు భారత ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. మీ డేటా ప్రమాదంలో ఉందని పేర్కొంది. సైబర్ నేరగాళ్లు దానిని పొందే అవకాశం ఉందని తెలిపింది. జాగ్రత్తగా ఉండాలి హెచ్చరించింది.