Home ఆంధ్రప్రదేశ్ Nuzvid IIIT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో 1300 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఇవిగో కారణాలు..

Nuzvid IIIT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో 1300 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఇవిగో కారణాలు..

0

నీళ్ల సాంబారు..

నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఉన్న వంట గదిలో.. పాత్రలు, గ్రైండర్లు కడగకుండానే వాడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. పులిసిపోయిన పిండి, పాడైన పెరుగు, చపాతీల్లో మైదా పిండి కలుపుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ఇక సాంబారు అయితే.. నీళ్లలాగా ఉంటుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా.. పట్టించుకునే వారు లేరని విద్యార్థులు చెబుతున్నారు.

Exit mobile version