Home ఆంధ్రప్రదేశ్ AP Pensions: భారీ వర్షంలోనూ కొనసాగుతున్న ఫించన్ల పంపిణీ.. దటీజ్ చంద్రబాబు

AP Pensions: భారీ వర్షంలోనూ కొనసాగుతున్న ఫించన్ల పంపిణీ.. దటీజ్ చంద్రబాబు

0

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షంలోనూ ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పంపిణీ కొనసాగుతుంది. వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఇబ్బంది పడకుండా.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో నేరుగా లబ్దిదారుల ఇళ్లకే వెళ్లి ఫించన్ల పంపిణీ చేస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో.. లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఒక రోజు ముందే ఫించన్ల పంపిణీకి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఇంత భారీ వర్షంలోనూ ఉదయం 9 గంటల సమయానికి, 62 శాతం ఫించన్ల పంపిణీ పూర్తయింది.

Exit mobile version