ఆంధ్రప్రదేశ్ AP Employees : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు బ్రేక్ – త్వరలో కొత్త షెడ్యూల్ By JANAVAHINI TV - August 29, 2024 0 FacebookTwitterPinterestWhatsApp రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు బ్రేక్ పడింది. కౌన్సెలింగ్ కు త్వరలోనే కొత్త షెడ్యూల్ విడుదల కానుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. పెన్షన్ల పంపిణీ సమయం దగ్గరపడిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.