Home ఆంధ్రప్రదేశ్ CBN in Anakapalle: ఎసెన్షియా ఫార్మా పేలుడు బాధితుల్ని పరామర్శించిన చంద్రబాబు, మృతులకు కోటి రుపాయల...

CBN in Anakapalle: ఎసెన్షియా ఫార్మా పేలుడు బాధితుల్ని పరామర్శించిన చంద్రబాబు, మృతులకు కోటి రుపాయల పరిహారం..

0

CBN in Anakapalle: అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం సెజ్‌లో ఫార్మా కంపెనీ పేలుడు బాధితుల్ని సీఎం చంద్రబాబు పరామర్శించారు. మెడీకవర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని సీఎం పరామర్శించారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి కోటి రుపాయల పరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50లక్షల పరిహారం ప్రకటించారు.  

Exit mobile version