Home ఆంధ్రప్రదేశ్ AP Gurukula Admissions: ఏపీలో గురుకుల అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పెంపు, ఏప్రిల్ 5వరకు దరఖాస్తుల...

AP Gurukula Admissions: ఏపీలో గురుకుల అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పెంపు, ఏప్రిల్ 5వరకు దరఖాస్తుల స్వీకరణ

0

5వ తరగతిలో ప్రవేశాలకు 49,993 మంది విద్యార్ధులు నమోదు చేసుకోగా 10 మార్చి 2024న నిర్వహించిన పరీక్షకు 42,928 మంది విద్యార్ధులు హాజరైనట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులాల్లో బాలికలకు 9,750 సీట్లు, బాలురకు 5,270 సీట్లు అందుబాటులో ఉన్నాయని కార్యదర్శి వివరించారు.

Exit mobile version